స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ మధు కుమార్.. సిబ్బందితో కలిసి విజయనగంర జిల్లాలోని మక్కువ మండలం మర్ఖండపుట్టి, చిమిడివలస, చెక్కవలస గ్రామాల్లో దాడులు చేశారు. నాటు సారా తరలిస్తున్న 8 మందిని అరెస్ట్ చేశారు. 2155 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 5 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
నాటుసారా తరలిస్తున్న 8 మంది అరెస్ట్ - cheep liquor news in viziangaram dst
విజయనగరం జిల్లా వ్యాప్తంగా.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ మధుకుమార్ దాడులు నిర్వహించారు. నాటుసారా తరలిస్తున్న 8 మందిని అరెస్ట్ చేశారు.
ENFORECEMTN OFFICERS RAIDS ON NATUSARA CENTERS AND ARRESTED THE PERSONS IN VIZIANAGARAM DST