విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట, వెంకటరాజపురం, బాసంగి గ్రామాల్లో.. గజరాజులు తిష్టవేశాయి. పంట పొలాల్లో తిరుగుతూ రైతులను భయపెడుతున్నాయి.
అంతేగాక గ్రామాల సమీపంలోకి రావటంతో అందరు ఆందోళనకు చెందుతున్నారు. కోమరాడ, గరుగుబిల్లి మండలాల్లో సంచరిస్తూ.. తోటపల్లి ప్రాజెక్టు గుండా జియ్యమ్మవలస మండలంలోకి ఏనుగులు ప్రవేశించాయి. అప్రమత్తమైన అటవీ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. పొలం పనులకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
పంట పొలాల్లో గజరాజుల హల్చల్! - జియ్యమ్మవలస మండలంలో ఏనుగులు బీభత్సం వార్తలు
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట, వెంకటరాజపురం, బాసంగి గ్రామాల్లో ఏనుగుల సంచారంతో.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పంటపొలాల్లో తిష్టవేసిన గజరాజుల వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.
![పంట పొలాల్లో గజరాజుల హల్చల్! elephants in crops at jiyyammavalasa zone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11336148-379-11336148-1617941139156.jpg)
పంటపొలాల్లో తిరుగుతున్న ఏనుగులు
పంటపొలాల్లో తిరుగుతున్న ఏనుగులు
ఇదీ చూడండి.ఓ వైపు కోవిడ్ ..మరో వైపు గుట్టలుగా చెత్త