ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొటియా గ్రామాలపై పట్టుకై ప్రభుత్వం ప్రణాళికలు - andhr odissa border at vizianagaram district latest news

కొటియా గ్రామాలపై పట్టు సాధించేందుకు ఆంధ్ర ప్రభుత్వం ప్రణాళికలు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.

Breaking News

By

Published : Jan 8, 2021, 11:58 AM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాలైన.. కొటియా వివాదాస్పద గ్రామాల్లోని సమస్యలపై ఆంధ్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో ఎన్నడూ లేనంతగా మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, వాటర్​షెడ్ పనుల్లో భాగంగా చెరువుల తవ్వకం చేపట్టింది. 21 గ్రామాల్లోని 18 చెరువులను డీజిల్ ఇంజన్​ల ద్వారా నీటిని నింపేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిద్వార వారి పొలాలకు సాగునీరు అందించి పురోగతి సాధించనున్నారు.

ఉద్యానవన పంటల పెంపకంలో భాగంగా మొక్కల పెంపకం, పంపిణీ, వాటి పెరుగుదల వంటి అంశాలన్ని జాతీయ ఉపాధి హామీ పథకం చూస్తుండగా.. చెరువుల తవ్వకం, డీజిల్ ఇంజన్ ద్వారా నీటి పంపిణీ వాటర్ షెడ్ చూస్తోంది. వీటి ద్వారా వివాదాస్పద గ్రామాల్లోని గిరిజనుల భూములకు మరింత వృద్ధి చేకూర్చే విధంగా అధికారులు కృషి చేస్తున్నారు.

ఇవీ చూడండి...

గిరిజన విశ్వవిద్యాలయ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details