తోటపల్లి కాలువ రహదారికి గండి.. రాకపోకలకు అంతరాయం - dig-on-road-at-thotapalli latest news
ప్రధాన రహదారిపై గండి... రాకపోకలను ఆటంకం
13:00 August 25
పార్వతీపురం - శ్రీకాకుళం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి కుడిప్రధాన కాలువ రహదారిపై గుంత పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు మధ్యలో భారీగా గండి పడింది. ఈ ఘటనతో పార్వతీపురం-శ్రీకాకుళం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారికి మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.
నాటు తుపాకీతో అన్నను కాల్చి చంపిన తమ్ముడు
Last Updated : Aug 25, 2021, 1:55 PM IST