ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే ఉద్యోగికి కరెంట్ షాక్.. తీవ్ర గాయాలు - శృంగవరపుకోటలో రైల్వే ఉద్యోగికి కరెంట్ షాక్ వార్తలు

రైల్వే లైను మరమ్మతు పనులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఉద్యోగి తీవ్రగాయాలపాలైన ఘటన.. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగింది.

current shock to railway employee in sringavarapu kota vizianagaram district
రైల్వే ఉద్యోగికి కరెంట్ షాక్

By

Published : May 23, 2020, 4:44 PM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో కేకే రైల్వే లైన్​లో విద్యుత్ లైను మరమ్మతు పనులు చేస్తుండగా ఓహెచ్​సీ విభాగం ఉద్యోగి వెంకట్రావు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అందించి విశాఖపట్నం రైల్వే ఆసుపత్రికి పంపించారు. విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాతే పనులు చేస్తున్నామని.. అయినా షాక్ కొట్టిందని సిబ్బంది చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details