విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పాల్గొని కొండబారిడి గ్రామంలో వందకు వంద శాతం రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధిస్తున్నారన్నారు. జాయిట్ కలెక్టర్, పీవో మహేష్ కుమార్, ఏపీస్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ మిషన్ ఛైర్ పర్సన్ వంగపండు ఉష, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయ విస్తరణలో పాల్గొన్న కలెక్టర్ - natural agriculture expansion news update
సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన, నాణ్యమైన పంటలు పండుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ అన్నారు. గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణ కార్యక్రమం నిర్వహించారు.
![ప్రకృతి వ్యవసాయ విస్తరణలో పాల్గొన్న కలెక్టర్ natural agriculture](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7958342-757-7958342-1594299049867.jpg)
ప్రకృతి వ్యవసాయ విస్తరణలో పాల్గొన్న కలెక్టర్