ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రైవేట్ అద్దె బస్సు డ్రైవర్లను ఆదుకోవాలి'

ఆర్టీసీలో తిరుగుతున్నప్రైవేట్ అద్దె బస్సు ల డ్రైవర్లను ఆదుకోవాలని కోరుతూ సీఐటియూ ధర్నా చేపట్టింది. వారికి జీతం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది.

By

Published : Nov 30, 2020, 6:26 PM IST

Published : Nov 30, 2020, 6:26 PM IST

CITU held a dharna
సీఐటియూ ధర్నా

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదుట సీఐటియూ ధర్నా చేపట్టింది. ఆర్టీసీలో ఉన్న ప్రైవేట్ అద్దె బస్సుల డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేసింది.

పీఎఫ్​, ఈఎస్​ఐ సౌకర్యం కల్పించాలని... గుర్తింపు కార్డులు, జిల్లా అంతా తిరగడానికి బస్ పాస్ ఇవ్వాలని కోరారు. డిసెంబర్ ఒకటో తారీకు నుంచి అద్దె బస్సులు కొన్ని తిరగడానికి అనుమతించటంపై హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details