విజయనగరం జిల్లా చిరంజీవి యువత.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరగా కొలుకోవాలంటూ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఆయన కోలుకుని విజయనగరం అమ్మవారిని దర్శించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆదాడ మోహన్, అభిమానులు పాల్గొన్నారు.
పవన్ కల్యాణ్ కొలుకోవాలని పైడితల్లి అమ్మవారికి అభిమానుల పూజలు
కరోనా నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలోనే కోలుకోవాలని విజయనగరం జిల్లా చిరంజీవి యువత శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ ఆరోగ్యం సంపూర్ణంగా బాగుండాలని వేడుకున్నామని తెలిపారు.
పవన్ కల్యాణ్