విజయనగరం జిల్లా గుమ్మడం రామాలయం వద్ద సాలూరు సీఐ, ఎస్ఐ.. ప్రజలకు సైబర్ మోసాల తీరుపై అవగాహన కల్పించారు. ఆన్లైన్లో ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి డబ్బులు కాజేస్తున్నారు? ఆ సమస్యలు ఎదురైతే ఏ విధంగా ఎదుర్కోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలను ప్రజలకు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని కేసులను వివరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ మోసాల తీరుపై.. ప్రజలకు పోలీసుల అవగాహన
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సాలూరు సీఐ, ఎస్ఐ.. ప్రజలకు సూచించారు. గుమ్మడం రామాలయం వద్ద ఈ మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆన్లైన్ మోసాలకు పాల్పడవద్దని అవగాహన సదస్సు