ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాలపై శిక్షణ

విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాలలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రిటర్నింగ్  అధికారి ఏర్పాటు చేశారు.

జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఈశ్వరయ్య

By

Published : Apr 4, 2019, 4:06 PM IST

Updated : Apr 4, 2019, 7:01 PM IST

న్నికలసిబ్బందికిపోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శిక్షణ
విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాలలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి ఏర్పాటు చేశారు.ఓటింగ్ యంత్రాల్లో బ్యాలెట్ పత్రాలను అమర్చే విధానం పై అవగాహన కల్పించారు. 264 పోలింగ్ కేంద్రాల్లోని యంత్రాలలో అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలను అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు.


ఇవి చదవండి

Last Updated : Apr 4, 2019, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details