ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 30, 2019, 11:37 AM IST

ETV Bharat / state

ఘనంగా ఆదివాసుల కందికొత్తల పండగ

విజయనగరం జిల్లా గుమ్మలక్షీపురం మండలంలో ఆదివాసీలు 'కందికొత్తల' పండగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణ్ మూర్తి హాజరయ్యారు. ఆదివాసుల సంస్కృతిని, ఐక్యతను కాపాడేందుకు ఈ పండగ ఏటా నిర్వహిస్తామని గిరజనులు తెలిపారు.

adivasula festival in vizianagaram dst
విజయనగరం జిల్లాలో ఘనంగా ఆదివాసుల పండగ

విజయనగరం జిల్లాలో ఘనంగా ఆదివాసుల పండగ

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details