గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్న దేవేందర్ ఖిల్లో అనే వ్యక్తి.. పారిపోయాడని పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా సాలూరు వద్ద పోలీసులు నిన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కళ్లుగప్పి గంజాయి కేసు నిందితుడు పరారీ - పోలీసుల కళ్లుగప్పి సాలూరులో గంజాయి కేసు నిందితుడు పరారీ
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ నిందితుడు.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. విజయనగరం జిల్లా సాలూరు వద్ద గంజాయి కేసులో నిన్న అదుపులోకి తీసుకున్న దేవేందర్ ఖిల్లో.. ఈరోజు పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
![పోలీసుల కళ్లుగప్పి గంజాయి కేసు నిందితుడు పరారీ ganja case accused run away from hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10365590-38-10365590-1611500368265.jpg)
గంజాయి కేసు నిందితుడు సాలూరు ఆస్పత్రి నుంచి పరారీ
పట్టుకునే సమయంలో స్వల్ప గాయాలు కావడంతో దేవేందర్ను ఆస్పత్రికి తరలించారు. నిందితుడికి చికిత్స అందిస్తుండగా.. ఈరోజు తప్పించుకుని వెళ్లిపోయాడని పోలీసులు వెల్లడించారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:వ్యాక్సినేషన్తో ఎలాంటి సమస్యలు లేవు: ఆరోగ్యశాఖ డైరెక్టర్