ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీపురుపల్లి బ్రిడ్జ్​టౌన్​ వద్ద ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి - చీపురుపల్లి తాజా ప్రమాదం వార్తలు

విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రధాన రహదారిలో ఉన్న బ్రిడ్జ్​టౌన్​ వద్ద ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

a person hit by scooty and died in vijayanagaram district
మరణించిన వ్యక్తి పాత చిత్రం

By

Published : Jun 21, 2020, 4:44 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లి బ్రిడ్జ్​టౌన్​ వద్ద నడుస్తున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు సుంకరి మురళి కృష్ణ(54)గా పోలీసులు గుర్తించారు. బంధువుల ఫిర్యాదు మేరకు చీపురుపల్లి ఎస్సై దుర్గా ప్రసాద్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details