విశాఖ నగర పోలీస్ కమిషనరేట్... జీరో కొవిడ్ స్థితికి చేరుకుందని శాంతి భద్రతల డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. మార్చి నెల నుంచి కొవిడ్ విధులను పోలీసులు సమర్థవంతంగా నిర్వర్తించారని ఆయన కొనియాడారు. ఆ సమయంలో ఆనేక మంది కరోనా బారిన పడ్డారని... ప్రస్తుతం పోలీసు శాఖలో ఒక్క కొవిడ్ కేసు లేదని డీసీపీ తెలిపారు. కొవిడ్ మహమ్మారి నుంచి సిబ్బందిని కాపాడుకునేందుకు తీసుకున్న చర్యలను డీసీపీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
'జీరో కొవిడ్గా విశాఖ పోలీస్ కమిషనరేట్' - విశాఖపట్నంలో కరోనా కేసులు
విశాఖ నగర పోలీస్ కమిషనరేట్... జీరో కొవిడ్ స్థితికి చేరుకుందని శాంతి భద్రతల డీసీపీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. మార్చి నెల నుంచి పోలీసులు కొవిడ్ విధులను సమర్థవంతగా నిర్వహించారని ఆయన తెలిపారు.
!['జీరో కొవిడ్గా విశాఖ పోలీస్ కమిషనరేట్' మాట్లాడుతున్న డీసీపీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9788574-989-9788574-1607287431766.jpg)
మాట్లాడుతున్న డీసీపీ