విశాఖ జిల్లా అరకులోయ సమీపంలోని రైల్వేట్రాక్ పై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంలో మృతదేహహాన్ని పరిశీలించి ఆనవాళ్లు సేకరించారు. మృతుడు మెదక్ జిల్లాకి చెందిన రామావత్ నాయక్గా గుర్తించారు. డ్రైవర్గా పని చేస్తున్న నాయక్ ప్రేమ విఫలం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు.
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య - అరకలోయలో రైలు కిందపడి చనిపోయిన న్యూస్
విశాఖ జిల్లా అరకులోయ సమీపంలో గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కారణంగానే బలమన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అంటున్నారు.
![రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య youngmen committed suicide in visakha dst arak railway track](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7669376-848-7669376-1592478358521.jpg)
youngmen committed suicide in visakha dst arak railway track