ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పిడుగుపడి యువతి మృతి

By

Published : Aug 26, 2021, 12:39 AM IST

పిడుగు పడి యువతి మృతి చెందింది. విశాఖ జిల్లాలో ఈ విషాదం జరిగింది.

women died thunder bolt
women died thunder bolt

విశాఖ జిల్లా మాడుగుల మండలం వందనాపల్లెలో పిడుగుపాటు ఒకరిని బలికొంది. సలోని అనే యువతి మృత్యువాతపడింది. పశువులు కాసేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా.. ఈ విషాద ఘటన జరిగింది. పిడుగు పడడంతో సలోమి స్పృహ తప్పి పడిపోయింది. అంబులెన్స్ వచ్చే సరికే కన్నుమూసింది. కాగా ఇటీవలె ఆ యువతి తండ్రి అనారోగ్యంలో కన్నుమూశాడు.

ABOUT THE AUTHOR

...view details