ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 13, 2021, 11:01 PM IST

ETV Bharat / state

విశాఖ మన్యంలో మహిళ మృతదేహం కలకలం

విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి వద్ద మహిళ మృతదేహం కలకలం స్పష్టించింది. భీతి గొలిపేలా ఉన్న దృశ్యాన్ని చూసినవారు పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

dead body
dead body

విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి వద్ద ఓ మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. మృతదేహం సగ భాగం జంతువులు తిన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. భయంకరమైన ఈ దృశ్యాన్ని చూసినవారు పరుగులు పెట్టారు. విశాఖ- పాడేరు ఘాట్ రోడ్డు పక్కనే ఆమె భౌతిక కాయం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు... ఆ మహిళ ఎవరన్న విషయంపై విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details