విశాఖ మత్స్యశాఖ అభివృద్ధి కార్యాలయంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మత్స్య కార్మికుల సమస్యలపై సంబంధిత అధికారులుతో చర్చలు జరిపారు. ప్రధానంగా రింగ్ వలతో సాంప్రదాయ మత్స్యకారులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ విధానాన్ని నిలిపివేయాలని కోరారు.
మత్స్య కార్మికుల సమస్యలపై ప్రజాదర్బార్ - Vishakhapatnam latest news
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్... జిల్లాలోని మత్స్యశాఖ అభివృద్ధి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. రింగ్ వలతో ఏర్పడిన సమస్యలపై మత్స్యశాఖ అధికారులుతో మాట్లాడారు.
![మత్స్య కార్మికుల సమస్యలపై ప్రజాదర్బార్ రింగ్ వల సమస్యల పై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్... ప్రజా దర్బార్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9912434-198-9912434-1608208758379.jpg)
vizag MLA vasupalli ganesh kumar praja dharbhar in fishery office
రింగ్ వల విషయంపై నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం మత్స్యకారులకు మేలు చేస్తుందని చెప్పారు.
ఇదీ చదవండీ:'వైకాపా పాలన మూడు పథకాలు...ఆరు ఫలాలుగా సాగుతోంది'