ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్లస్థలాల ఈ - ప్రక్రియ చర్యలను వేగవంతం చేయాలి' - అధికారులతో విశాఖ జాయింట్ కలెక్టర్ సమావేశం

ఇళ్ల స్థలాల ఈ - ప్రక్రియకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో వివిధ మండలాల అధికారులతో సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

vizag joint collector meet with officers
అధికారులతో విశాఖ జాయింట్ కలెక్టర్ సమావేశం

By

Published : Jan 10, 2020, 3:46 PM IST

.

ఇళ్ల స్థలాల ఈ - ప్రక్రియను వేగవంతం చేయాలన్న విశాఖ కలెక్టర్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details