ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంతర్వేది రథం దగ్ధంపై సింహాచలంలో విశ్వహిందూ పరిషత్ ఆందోళన

By

Published : Sep 10, 2020, 5:31 PM IST

హిందూ దేవాలయాలపై దాడిని ఖండిస్తూ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న తొలి మెట్టువద్ద విశ్వహిందూ పరిషత్ నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

Vishwa Hindu Parishad protest in Simhachalam over burning of Antarvedi chariot
అంతర్వేది రథం దగ్ధంపై సింహాచలంలో విశ్వహిందూ పరిషత్ ఆందోళన

అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతి కావడం పట్ల.. హిందూ దేవాలయాలపై దాడిని ఖండిస్తూ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న తొలి మెట్టువద్ద విశ్వహిందూ పరిషత్ నిరసన వ్యక్తం చేసింది. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో త్రినాథరావుకు వినతిపత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా హిందువులపై దాడిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో జిల్లా విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి, నాయకులు పాల్గొన్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details