ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్​జోన్ ప్రాంతాన్ని పరిశీలించిన విశాఖ రేంజ్ డీఐజీ - corona updares in vizag

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాన్ని అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని విశాఖ రేంజ్ డీఐజీ పరిశీలించి... అధికారులకు పలు సూచనలు చేశారు.

Vishakha Range DIG examining the Red Zone in narseepatnam
రెడ్​జోన్ ప్రాంతాన్ని పరిశీలించిన విశాఖ రేంజ్ డీఐజీ

By

Published : Apr 9, 2020, 6:07 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాన్ని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు పరిశీలించారు. పట్టణంలో కేసుల సంఖ్య పెరుగుతున్నందున పోలీసులను, అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. రెడ్​జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో సురక్షిత వాతావరణం కల్పించే విధంగా పురపాలక, ఆరోగ్య సిబ్బంది మధ్య సమన్వయం ఉండేలా చేయాలని సూచించారు. పట్టణంలో కర్ఫ్యూను మున్సిపల్ కమిషనర్ లేదా తహసీల్దార్లు పర్యవేక్షిస్తారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details