ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ నిర్ణయంతో విశాఖ వైకాపా శ్రేణుల సంబరాలు - capital issue latest news update

మూడు రాజధానుల్లో ఒకటిగా విశాఖను ప్రకటించడంపై విశాఖ వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పారు.

Vishakha as Executive Capital
విశాఖ" వాసుల సంబరాలు

By

Published : Jan 20, 2020, 2:07 PM IST

అసెంబ్లీలో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించడాన్ని హర్షిస్తూ విశాఖ వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. బాణాసంచా కాల్చి సీఎంకు ధన్యవాదాలుతెలిపారు.

సంబరాలు చేసుకుంటున్న విశాఖ వైకాపా శ్రేణులు

ABOUT THE AUTHOR

...view details