ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 28, 2020, 2:14 PM IST

ETV Bharat / state

గోపూజలో విశాఖ శారదా పీఠాధిపతులు

విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర స్వామివార్లు ఉత్తరాఖండ్​లోని రుషికేశ్​లో నిరంతరం గోపూజలో గడుపుతున్నారు.

visakha-sri-sharda-petadhpathi-continuing-chaturmasya-deeksha-in-rishikesh
గోపూజలో విశాఖ శారదా పీఠాధిపతులు


రుషికేశ్​లోని చాతుర్మాస్య దీక్ష కొనసాగిస్తున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివార్లు నిత్యం గో సేవలో పాల్గొంటున్నారు. ఆశ్రమం సమీపంలో సంచరించే గోమాతలకు ఆహారాన్ని అందించే పరమ పవిత్రమైన కార్యక్రమాన్ని నిరంతరం పాటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details