ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 22, 2020, 8:22 AM IST

ETV Bharat / state

వీర జవానుకు విశాఖ ఐఎన్ఎస్ డేగ సైనికా వందనం

ఆర్మీ జవాన్ లాన్స్ నాయక్ లావేటి ఉమా మహేశ్వర రావు భౌతిక దేహానికి విశాఖ ఐఎన్ఎస్ డేగ విమానాశ్రయంలో సైనికులు ఘనంగా నివాళులర్పించారు. విశాఖనుంచి ఆయన మృతదేహాన్ని శ్రీకాకుళంలోని తన ఇంటికి తరలించనున్నారు.

Visakha INS  dega salutes  soldier dead body
వీర జవానుకు విశాఖ ఐఎన్ఎస్ డేగ సైనికా వందనం

ఆర్మీ జవాన్ లాన్స్ నాయక్ లావేటి ఉమా మహేశ్వర రావు భౌతిక దేహానికి విశాఖ ఐఎన్ఎస్ డేగ విమానాశ్రయంలో ఘనంగా నివాళులర్పించారు. లద్ధాక్​లోని బటాలిక్ వద్ద ఈనెల 18న జరిగిన పేలుళ్లలో గాయపడిన ఇంజనీర్ రెజిమెంట్​కు చెందిన ఉమా మహేశ్వరరావు చికిత్స పొందుతూ మరణించారు. విమానాశ్రయంలో ఆయన భౌతిక దేహానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలమైన శ్రీకాకుళంలోని రిమ్స్ సమీపంలోని హాడ్కో కాలనీలో స్వగృహానికి తరలించి ఈరోజు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details