విశాఖ జిల్లా(visakha district) లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Vice President Venkaiah Naidu) పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా తాను బస చేసిన పోర్ట్ గెస్ట్హౌస్(Port Guest House)లో దీపావళి సందర్భంగా దీప ప్రజ్వలన చేశారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
Vice President Venkaiah Naidu: ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలి: వెంకయ్య - Vice President Venkaiah Naidu updates
విశాఖ జిల్లాలోని పోర్ట్ గెస్ట్హౌస్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Vice President Venkaiah Naidu) దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
Vice President Venkaiah Naidu