ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్న సేవలో ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులు - అప్పన్న సేవలో ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులు వార్తలు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపావెంకట్ కుటుంబ సభ్యులు సింహాచలం వరహా లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.

Vice President Family members visit simhachalam
అప్పన్న సేవలో ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులు

By

Published : Jul 3, 2021, 10:15 PM IST

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ దర్శించుకున్నారు. ఆమె అత్త, మామయ్య ఇతర కుటుంబ సభ్యులు.. అప్పన్న సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు , వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details