ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bridge Incident: అనకాపల్లి వంతెన కూలిన ఘటనలో... ఇద్దరు అరెస్టు

By

Published : Jul 8, 2021, 8:31 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇంటర్​ఛేంజ్ వంతెన కూలిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచారు.

అనకాపల్లి వంతెన కూలిన ఘటనలో ఇద్దరు అరెస్టు
అనకాపల్లి వంతెన కూలిన ఘటనలో ఇద్దరు అరెస్టు

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇంటర్​ఛేంజ్ వంతెన కూలిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ జీఎం దిలీప్‌కుమార్‌, కన్‌స్ట్రక్షన్‌ మేనేజర్‌ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరినీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. జులై 6న జరిగిన ఈ ప్రమాదంలో కారు మీద వంతెన గిడ్డర్లు పడి.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరికొంతమందికి గాయాలయ్యాయి.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details