విశాఖ ఏజెన్సీలో రెండు రోజుల కిందట జి.కె.వీధిలో ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చిన ఘటనకు నిరసనగా జి.మాడుగుల మండలం మద్దిగరువులో గిరిజనులు ర్యాలీ చేశారు. బొయితలి పంచాయతీ ప్రజలు ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విశాఖ ఏజెన్సీలో గిరిజనుల ర్యాలీ - tribal rally news in visakha
విశాఖ ఏజెన్సీలోని మద్దిగరవులో గిరిజనులు ర్యాలీ చేశారు. రెండు రోజుల కిందట ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని చంపిన ఘటనకు నిరసనగా ఈ ర్యాలీని చేపట్టారు.
విశాఖ ఏజెన్సీలో గిరిజనుల ర్యాలీ