బాలుర ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లా కొయ్యూరులో జరిగింది. మధ్యప్రదేశ్లో ఉన్నారన్న సమాచారంతో ప్రధానోపాధ్యాయుడు...సిబ్బందిని అక్కడికి పంపించారు. విద్యార్థుల అదృశ్య ఘటనపై తహసీల్దార్ విచారణ చేపట్టారు.
కొయ్యూరులో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం - Three students missing in koyyuru updates
విశాఖ జిల్లా కొయ్యూరులోని బాలుర ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. మధ్యప్రదేశ్లో ఉన్నారన్న సమాచారంతో ప్రధానోపాధ్యాయుడు సిబ్బందిని అక్కడికి పంపించారు.
![కొయ్యూరులో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం Three students missing in koyyuru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11070339-410-11070339-1616135603194.jpg)
కొయ్యూరులో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం