విశాఖ జిల్లా పాడేరు మన్యం మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం తమకు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. కష్టకాలంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
'గిరిజనులకు అందని ప్రభుత్వ సాయం' - విశాఖలో కరోనా కేసులు
గిరిజనులకు కరోనా సాయం అందడం లేదు. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న తమకు ప్రభుత్వం అందజేసే నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం వారి దాకా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
!['గిరిజనులకు అందని ప్రభుత్వ సాయం' 'గిరిజనులకు ప్రభుత్వ సాయం అందడంలేదు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6876480-thumbnail-3x2-giri.jpg)
'గిరిజనులకు ప్రభుత్వ సాయం అందడంలేదు'