శ్రీకాకుళంలో రెడ్క్రాస్ ప్రతినిధులు వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు. లాక్డౌన్ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి రోజుకు రెండు పూటలు భోజనాలను ఇస్తున్నారు. పేదలతో పాటు రోడ్డు పక్కన ఉన్న నిరాశ్రయుల ఆకలిని తీరుస్తున్నారు.
వందలాది మంది ఆకలి తీరుస్తున్న రెడ్క్రాస్ - red cross services
శ్రీకాకుళం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు. కొంతమంది దాతల సహకారంతో వచ్చిన భోజన ప్యాకెట్లను రెడ్క్రాస్ ప్రతినిధులు పంపిణీ చేస్తున్నారు.
![వందలాది మంది ఆకలి తీరుస్తున్న రెడ్క్రాస్ srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6658416-504-6658416-1585993228088.jpg)
వందలాది మందికి ఆకలి తీరుస్తున్న..రెడ్క్రాస్ ప్రతినిధులు