విశాఖ జిల్లా నక్కపల్లిలో హైవేపై లారీ టైర్ ఢీకొని ఓ మహిళ దుర్మరణం చెందింది. నక్కపల్లికి చెందిన గింజాల సన్యాసమ్మ రోడ్డు దాటి కొళాయి వద్ద నీరు పట్టుకుని తిరిగి వస్తుండగా.. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ నుంచి టైర్ విడిపోయి సన్యాసమ్మని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ టైర్ ఢీకొని మహిళ మృతి..! - నక్కపల్లిలో లారీ టైర్ ఢీకొని...మహిళ మృతి
విశాఖ జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ మహిళ లారీ టైర్ ఢీ కొని మృతి చెందింది. లారీ వేగంగా వెళ్తుండగా వాహనం నుంచి టైర్ విడిపోయి మహిళను బలంగా ఢీ కొట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![లారీ టైర్ ఢీకొని మహిళ మృతి..! woman was killed by a lorry tire collided in Nakkapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5401149-146-5401149-1576574243659.jpg)
లారీ టైర్ ఢీకొని...మహిళ మృతి
TAGGED:
లారీ టైర్ ఢీకొని...మహిళ మృతి