తూర్పు తీరంలో ఒడిశా,బంగాల్లో సహాయం అందించేందుకు తూర్పు నౌకాదళస్థావరం వద్ద వైద్యులు, సహాయ సిబ్బందిని అధికారులు సన్నద్ధంగా ఉంచారు. ఐఎన్ఎస్ డేగ.. నేవల్ ఎయిర్ స్టేషన్ వద్ద ఏరియల్ సర్వే కోసం ఎయిర్ క్రాప్టులను అప్రమత్తం చేశారు. ఈ పెను తుపాను సందర్భంగా ఏ ప్రాంతానికైనా తక్షణ సాయం అందించేందుకు వీలుగా వీటిని సిద్ధం చేశామని నౌకాదళం వెల్లడించింది.
బుల్ బుల్ తుపానుపై అప్రమత్తం... రంగంలోకి నౌకలు - విశాఖలో మూడు నౌకల వార్తలు
బుల్ బుల్ పెను తుపాను విజృంభిస్తున్నందున నేవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయ సామగ్రితో మూడు నౌకలను తూర్పు భారత నౌకాదళం సిద్ధం చేసింది.
![బుల్ బుల్ తుపానుపై అప్రమత్తం... రంగంలోకి నౌకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5014788-87-5014788-1573308336864.jpg)
సహాయ సామగ్రితో సిద్ధమైన నౌక
బుల్ బుల్ తుపాను... సహాయార్థం మూడు నౌకలు సిద్ధం
ఇదీ చూడండి:
Last Updated : Nov 9, 2019, 8:12 PM IST