ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బుల్ బుల్ తుపానుపై అప్రమత్తం... రంగంలోకి నౌకలు - విశాఖలో మూడు నౌకల వార్తలు

బుల్ బుల్ పెను తుపాను విజృంభిస్తున్నందున నేవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయ సామగ్రితో మూడు నౌకలను తూర్పు భారత నౌకాదళం సిద్ధం చేసింది.

సహాయ సామగ్రితో సిద్ధమైన నౌక

By

Published : Nov 9, 2019, 8:06 PM IST

Updated : Nov 9, 2019, 8:12 PM IST

బుల్ బుల్ తుపాను... సహాయార్థం మూడు నౌకలు సిద్ధం

తూర్పు తీరంలో ఒడిశా,బంగాల్లో సహాయం అందించేందుకు తూర్పు నౌకాదళస్థావరం వద్ద వైద్యులు, సహాయ సిబ్బందిని అధికారులు సన్నద్ధంగా ఉంచారు. ఐఎన్ఎస్ డేగ.. నేవల్ ఎయిర్ స్టేషన్ వద్ద ఏరియల్ సర్వే కోసం ఎయిర్ క్రాప్టులను అప్రమత్తం చేశారు. ఈ పెను తుపాను సందర్భంగా ఏ ప్రాంతానికైనా తక్షణ సాయం అందించేందుకు వీలుగా వీటిని సిద్ధం చేశామని నౌకాదళం వెల్లడించింది.

Last Updated : Nov 9, 2019, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details