ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరాహావతారంలో దర్శనమిచ్చిన చోడవరం జగన్నాథ స్వామి - చోడవరం నేటి వార్తలు

విశాఖపట్నం జిల్లా చోడవరం కేశవస్వామి ఆలయంలో రథోత్సవం నిరాడంబరంగా జరిగింది. వరాహావతారంలో స్వామివారు.. భక్తులకు దర్శనమిచ్చారు.

The Chodoram Jagannatha Swamy  appeared in Varahavataram in vizag district
వరాహావతారంలో దర్శనమిచ్చిన చోడవరం జగన్నాథ స్వామి

By

Published : Jun 26, 2020, 6:24 PM IST

విశాఖపట్నం జిల్లా చోడవరంలో జగన్నాథ స్వామి రథోత్సవం నిరాడంబరంగా జరిగింది. స్థానిక కేశవస్వామి ఆలయంలో జగన్నాథ స్వామి రోజూ ఓ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దశవతారాలలో భాగంగా మూడో రోజు స్వామి వారిని వరహావతారంలో ఆలంకరించారు.

ABOUT THE AUTHOR

...view details