ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు - కొయ్యూరు ప్రమాదం

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు సమీపంలో కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. లంబసింగి పర్యటనను ముగించుకుని తిరిగి వెళ్తున్న పర్యాటకులు.. ఈ ప్రమాదానికి గురయ్యారు.

Daunur
విశాఖ కొయ్యూరుల వద్ద లోయలోకి దూసుకెళ్లిన కారు

By

Published : Jan 25, 2021, 9:55 AM IST

కొయ్యూరు మండలం డౌనూరు సమీపంలో కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన యువకులు కారులో లంబసింగి పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details