ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భారత్​లో సగటు కంటే పది శాతం ఎక్కువగా వర్షాలు' - The average rainfall in India is ten percent higher than normal

విశాఖలో నిర్వహించిన ట్రోప్​మెట్-2019 సదస్సులో భారత్​ వాతావరణ విభాగం డైరక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్​లో రానున్న రుతుపవనాలు ఏ రకంగా ఉంటాయన్నది అప్పుడే అంచనా వేయలేమని వెల్లడించారు.

mrutyunjay mahapatra at tropmet-2019 in visakha
భారత్​లో సగటు కంటే పది శాతం ఎక్కువగా వర్షాలు

By

Published : Dec 11, 2019, 10:40 PM IST

భారత్​లో సగటు కంటే పది శాతం ఎక్కువగా వర్షాలు

దేశవ్యాప్తంగా ఈ ఏడాది రుతుపవన కాలంలో సగటు కంటే పది శాతం ఎక్కువగా వర్షాలు కురిసినట్టు భారత వాతావరణ విభాగం డైరక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. విశాఖలో వాతావరణ శాస్త్ర అంశాలపై ట్రోప్​మెట్-2019 సదస్సులో పాల్గొన్న ఆయన...ఈసారి రుతుపనాలు భారత్​లో బాగానే ప్రభావం చూపాయని వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్​లో రానున్న రుతుపవనాలు ఏ రకంగా ఉంటాయన్నది అప్పుడే అంచనా వేయలేమని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details