దేశవ్యాప్తంగా ఈ ఏడాది రుతుపవన కాలంలో సగటు కంటే పది శాతం ఎక్కువగా వర్షాలు కురిసినట్టు భారత వాతావరణ విభాగం డైరక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. విశాఖలో వాతావరణ శాస్త్ర అంశాలపై ట్రోప్మెట్-2019 సదస్సులో పాల్గొన్న ఆయన...ఈసారి రుతుపనాలు భారత్లో బాగానే ప్రభావం చూపాయని వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో రానున్న రుతుపవనాలు ఏ రకంగా ఉంటాయన్నది అప్పుడే అంచనా వేయలేమని తెలిపారు.
'భారత్లో సగటు కంటే పది శాతం ఎక్కువగా వర్షాలు' - The average rainfall in India is ten percent higher than normal
విశాఖలో నిర్వహించిన ట్రోప్మెట్-2019 సదస్సులో భారత్ వాతావరణ విభాగం డైరక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో రానున్న రుతుపవనాలు ఏ రకంగా ఉంటాయన్నది అప్పుడే అంచనా వేయలేమని వెల్లడించారు.
భారత్లో సగటు కంటే పది శాతం ఎక్కువగా వర్షాలు