కరోనా నిరోధక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించి, పేదలకు రూ.5 వేలు అందించాలని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు డిమాండ్ చేశారు. విశాఖలోని తన నివాసంలో ఆయన 12 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు. లాక్డౌన్తో రాష్ట్రంలోని పేదల ఇబ్బందులపై తాను సమర్పించిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'కరోనా నివారణ చర్యలు వేగవంతం చేయండి' - latest news of tdp protests in visakhapatnam
కరోనా కట్టడికి ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించి రాష్ట్ర ప్రజలను కాపాడాలని కోరుతూ... ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు విశాఖలో తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు.

కరోనా నివారణ చర్యలు వేగవంతం చేయాలంటూ తెదేపా ఎమ్మెల్సీ నిరాహార దీక్ష