ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు' - అమరావతి రైతులకు మద్దతుగా అనకాపల్లిలో తెదేపా నేతల నిరసన

అమరావతి రైతుల నిరసనలకు.. విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా నాయకులు సంఘీభావం తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని... ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు మండిపడ్డారు.

tdp followers protest in anakapally at vishakapatnam over amaravathi issue
అమరావతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు:బుద్ధ నాగ జగదీశ్వరరావు

By

Published : Oct 12, 2020, 7:40 PM IST

రాజధాని అమరావతి కోసం రైతులg చేపడుతున్న నిరసనకు మద్దతుగా విశాఖ జిల్లా అనకాపల్లిలో తేదేపా నాయకులు సంఘీభావం తెలిపారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను 29 వేల మంది రైతులు ఇచ్చారని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. 3 రాజధానుల పేరుతో అమరావతి రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details