ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్వస్తిక్ గుర్తు లేకపోయినా... ఎన్నికలు జరిగాయి!

ఓ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో.. స్వస్తిక్ ముద్ర కర్ర విరిగిపోయింది. అయినా సరే ఓ కర్రకు సిరా రాసి.. ఎన్నికలు కొనసాగించారు!

By

Published : Feb 10, 2021, 9:36 AM IST

Published : Feb 10, 2021, 9:36 AM IST

election swastik stick broken
విరిగిన స్వస్తిక్ ముద్ర కర్ర

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పెదపాడులో స్వస్తిక్‌ ముద్ర కర్ర విరిగిపోవడంతో సిబ్బంది ఆ చెక్కకు సిరా రాసి పోలింగ్‌ కొనసాగించారు. కాసేపటికి దీన్ని గుర్తించిన ఓటర్లు అభ్యంతరం చెప్పారు. అప్పటికే 150 ఓట్లు వేశారంటూ అభ్యర్థులు అభ్యంతరం చెప్పారు. చివరకు కర్రతో ముద్రపడిన వాటినీ లెక్కించడానికి అధికారుల సమక్షంలో అంగీకరించారు.

ABOUT THE AUTHOR

...view details