ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కంటైన్​మెంట్ జోన్లలో డ్రోన్లతో నిఘా

By

Published : May 8, 2020, 6:24 PM IST

చింతలపాలెంలో ఓ వృద్ధురాలికి కరొనా సోకడంతో.... చింతలపాలెం, నరసింగబిల్లి, జె.తుని ప్రాంతాలను కంటైన్​మెంట్ జోన్​లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.

drone cameras in Visakha
విశాఖలో డ్రోన్​ కెమెరాలతో నిఘా

విశాఖ జిల్లా కశింకోట మండలం చింతలపాలెం ప్రాంతంలో​ పోలీసులు డ్రోన్​ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు. చింతలపాలెంలో ఓ వృద్ధురాలికి కరోనా సోకడంతో... చింతలపాలెం, నరసింగబిల్లి, జె.తుని ప్రాంతాలను కంటైన్​మెంట్ జోన్​లుగా ప్రకటించారు. ఈ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టి... ఇక్కడ ప్రజలు బయటకు రాకుండా, ఇతరులు ఈ ప్రాంతంలోకి వెళ్లకుండా పహారా కాస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details