ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించిన విద్యార్థులు - చోడవరంలో విద్యార్థుల నిరసన వార్తలు

కళాశాలలో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలంటూ విశాఖ జిల్లా చోడవరంలో విద్యార్థులు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు.

మానవహారం నిర్మించిన విద్యార్థులు

By

Published : Nov 6, 2019, 8:28 PM IST

ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించిన విద్యార్థులు

విశాఖ జిల్లా చోడవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కార్యాలయాన్ని ముట్టడించారు. కళాశాలలో కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేశారు. పీడీఎస్​వో ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details