విశాఖ జిల్లా అనకాపల్లి మార్కెట్ యార్డులో సబ్సిడీ బత్తాయి పళ్ల అమ్మకాలను ప్రారంభించారు. కడప జిల్లా నుంచి వచ్చిన బత్తాయి పళ్లను కిలో రూ. 20కి అమ్మారు. వైద్య పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో సబ్సిడీ బత్తాయి పళ్ల అమ్మకాలు ప్రారంభం - అనకాపల్లిలో సబ్సిడీ బత్తాయి పండ్లు
విశాఖ జిల్లా అనకాపల్లి మార్కెట్ యార్డులో సబ్సిడీ బత్తాయి పళ్ల అమ్మకాలను ప్రారంభించారు. వైద్య పట్టణ అధ్యక్షులు మంద పాటి జానకిరామరాజు ప్రారంభించారు.
![అనకాపల్లిలో సబ్సిడీ బత్తాయి పళ్ల అమ్మకాలు ప్రారంభం Subsidy orange fruit sales started in Anakapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7236674-390-7236674-1589715952155.jpg)
అనకాపల్లిలో సబ్సిడీ బత్తాయి పళ్ల అమ్మకాలు ప్రారంభం