గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి - student death in a tribal girls' ashram school news
విశాఖ జిల్లా ఏజెన్సీ జి.మాడుగుల మండలం దుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విషాదం జరిగింది. ఐదో తరగతి విద్యార్థిని మధుబాల ఫిట్స్ రావటంతో అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో సిబ్బంది, ఉపాధ్యాయులు ఎవరూ అందుబాటులో లేరు. అనంతరం అక్కడికి వచ్చిన సిబ్బింది ఆమెను హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది.
![గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి student dies in a tribal girls' ashram school](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5623747-106-5623747-1578389282973.jpg)
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో..విద్యార్థి మృతి