ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నర్సీపట్నంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు

రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం ఏర్పాటుకు నాయకులు చేసిన కృషిని, త్యాగాలను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ గుర్తు చేశారు.

By

Published : Nov 1, 2020, 1:44 PM IST

Published : Nov 1, 2020, 1:44 PM IST

State formation Day celebrations
నర్సీపట్నంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్ని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, స్థానిక అబీద్ సెంటర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పించి... పూల మాలలు వేశారు. రాష్ట్ర ఏర్పాటులో నాయకులు చేసిన కృషిని, త్యాగాలను గుర్తు చేశారు

ABOUT THE AUTHOR

...view details