శ్రీమతి వైజాగ్ పోటీలకు సంబంధించి విశాఖలోని ఓ హోటల్లో ఆడిషన్స్ జరిగాయి. 30 మందికి పైగా మహిళలు ఈ ఆడిషన్స్లో పాల్గొన్నారు. తేజస్ ఎలెవెన్ సంస్థ ఆధ్వర్యంలో మొదటిసారి విశాఖలో ఈ పోటీలు నిర్వహించారు. ఏప్రిల్ 17న ఫైనల్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫైనల్స్కు సినీ నటులు కామ్నా జెఠ్మలాని, బాబూమోహన్, జబర్ధస్త్ టీమ్కు చెందినవారు రానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
విశాఖలో 'శ్రీమతి వైజాగ్' పోటీల ఆడిషన్స్ - vizag latest news
విశాఖలోని ఓ హోటల్లో శ్రీమతి వైజాగ్ పోటీల ఆడిషన్స్ జరిగాయి. ఏప్రిల్ 17న ఫైనల్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

విశాఖలో శ్రీమతి వైజాగ్ పోటీల ఆడిషన్స్
విశాఖలో శ్రీమతి వైజాగ్ పోటీల ఆడిషన్స్