ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాడుగులలో పారిశుద్ధ్య చర్యలు.. మురుగు కాల్వల శుద్ధి

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వీధులు, మురుగు నీటి కాలువలను.. స్థానిక అధికార యంత్రాంగం శుభ్రం చేయించింది. సిబ్బంది బ్లీచింగ్​ పౌడర్​ చల్లారు.

By

Published : May 6, 2021, 7:30 PM IST

Published : May 6, 2021, 7:30 PM IST

bleaching
బ్లీచింగ్​ పౌడర్​ చల్లుతూ..

పల్లె, పట్టణాలు అని తేడా లేకుండా.. అంతటా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్​ వ్యాప్తి నియంత్రణలో భాగంగా స్వచ్ఛత, పరిశుభ్రతకు ప్రాధాన్యత సైతం పెరుగుతోంది. ఈ మేరకు విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పారిశుద్ధ్య మెరుగుపై దృష్టి పెట్టారు.

మాడుగులతో పాటు చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. మురుగు కాలువలు శుభ్రం చేసి, బ్లీచింగ్ పిచికారీ చేశారు. కొవిడ్ కేసులు నమోదైన ప్రాంతంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని అక్కడి సిబ్బందితో పిచికారీ చేయించారు.

ABOUT THE AUTHOR

...view details