ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్టుల కార్యాకలాపాలకు కాలం చెల్లింది: విశాఖ ఎస్పీ

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్-పార్క్ వాహనాలను పోలీసు ఉన్నతాధికారులు ప్రారంభించారు.

By

Published : Jul 27, 2019, 3:13 PM IST

ఎస్-పార్క్ వాహనాలు ప్రారంభం

ఎస్-పార్క్ వాహనాలు ప్రారంభం

విశాఖపట్నం నర్సీపట్నం టౌన్​ పోలీస్ స్టేషన్​లో ఎస్ - పార్క్ వాహనాలను ఎస్పీ బాపూజీ లాంఛనంగా ప్రారంభించారు. మావోయిస్టుల కార్యాకలాపాలకు కాలం చెల్లిందని ఎస్పీ చెప్పారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు పట్టును కోల్పోయారనీ, యువత ఉపాధి అవకాశాలు ఆశిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా గిరిజనలు అభివృద్ధిని, సాంకేతికతను కోరుకుంటున్నారని వెల్లడించారు. ఈ ఎస్ - పార్క్ వాహనాల వల్ల పట్టణంలో నిరంతరం గస్తీ ఉండటం వలన నేరాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు తగ్గుముఖం పడతాయన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details