ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 16, 2021, 7:29 PM IST

ETV Bharat / state

రెండు గంటల పాటు పాముల సయ్యాట..

విశాఖ ఏజెన్సీ పాడేరు నుంచి అరకు వెళ్లే రహదారిలోని ఓ పొలంలో రెండు పాములు సయ్యాటలాడాయి. దాదాపు రెండు గంటల పాటు పాములు మెలికలు తిరుగుతూ చేసిన సయ్యాటలను చూపరులు ఆసక్తిగా తిలకించారు.

రెండు గంటల పాటు పాముల సయ్యాట
రెండు గంటల పాటు పాముల సయ్యాట

పాడేరు అరకు రోడ్డులో పాముల సయ్యాట

విశాఖ ఏజెన్సీలో రెండు పాముల సయ్యాట కెమెరాకు చిక్కింది. పాడేరు నుంచి అరకు వెళ్లే రహదారిలో రంగశీల గ్రామ సమీప పొలాల్లో రెండు పాములు సయ్యాటలాడాయి. రహదారిపై వెళ్లేవారు ఆ దృశ్యాలను తీక్షణంగా చూశారు. కొంతమంది పాముల సయ్యాటను చరవాణిలో బంధించారు. సుమారు రెండు గంటల పాటు సర్పాలు మెలికలు తిరుగుతూ సయ్యాటలాడాయి.

ABOUT THE AUTHOR

...view details