ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సిట్​మెక్స్-2019' సంయుక్త విన్యాసాలు విజయవంతం

భారత్,సింగపూర్,థాయ్ లాండ్ లు సంయుక్తంగా నిర్వహించిన 'సిట్​మెక్స్-2019' నౌకాదళ విన్యాసాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ మూడు దేశాలకు కీలక ప్రాంతమైన బంగాళాఖాతం,హిందుమహాసముద్రం మద్య ఉన్న ప్రాంతంలో ఈ విన్యాసాలు జరగడం విశేషం.

By

Published : Sep 22, 2019, 3:38 PM IST

'సిట్​మెక్స్-2019' సంయుక్త విన్యాసాలు విజయవంతం..

'సిట్​మెక్స్-2019' సంయుక్త విన్యాసాలు విజయవంతం..

భారత నౌకాదళం,సింగపూర్ నేవీ,రాయిల్ థాయ్ నేవీలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న'సిట్ మెక్స్-2019విన్యాసాలు పూర్తయ్యాయి.అండమాన్ నికోబార్ దీవులు వేదికగా జరిగిన ఈ విన్యాసాలలో రన్ వీర్,కొరా నౌకలు,భారత నౌకాదళం పాల్గొన్నాయి.సింగపూర్ నేవీకి చెందిన టెనాకొయిస్,థాయ్ నేవీకి చెందిన క్రబూరి నౌకలు ఐదు రోజుల పాటు ఈ సంయుక్త విన్యాసాల్లో భాగస్వాములైయ్యాయి.బంగాళాఖాతం,హిందూ మహాసముద్రాల మధ్య ఉన్న సముద్ర ప్రాంతం..భద్రత-వాణిజ్య అంశాల్లో కీలకంగా ఉంది.ఈ నేపధ్యంలో భారత్,థాయ్,సింగపూర్ లకు చెందిన నేవీ బృందాలు ఈ ప్రాంతంలో నౌకా విన్యాసాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details