ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 27, 2021, 8:52 PM IST

ETV Bharat / state

విశాఖలో మధ్యాహ్నం 2 తర్వాత దుకాణాలు బంద్

విశాఖ జిల్లాలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా పరిమిత వేళలలో దుకాణాలు నిర్వహించాలని వర్తక వ్యాణిజ్య సంఘాలు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వచ్ఛందంగా అన్ని దుకాణాలను మూసి వేస్తున్నారు.

lock down
lock down

విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్నందున్న ఆందోళన చెందిన వర్తక వాణిజ్య సంఘాలు మధ్యాహ్నం రెండు గంటలనుంచి దుకాణాలు మూసి వేస్తున్నారు. కొన్ని వర్తక సంఘాలు మినహా మిగిలిన సంఘాలు పరిమిత వ్యాపార వేళను పాటిస్తున్నారు. ప్రధానంగా ఎలక్ట్రికల్ ,ఫర్నిచర్ , శానిటరీ వర్తకులు స్వచ్ఛందంగా రెండు గంటల తర్వాత దుకాణాలను మూసివేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details